రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి…

       రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తొమ్మిదో తరగతికి చెందిన పెంచకుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Update: 2020-02-10 01:41 GMT

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తొమ్మిదో తరగతికి చెందిన పెంచకుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News