ఇళ్ల స్థలాల గురించి నేడు..

దిశ, అమరావతి: టీడీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా మోహరించారు.

Update: 2020-07-05 23:47 GMT

దిశ, అమరావతి: టీడీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా మోహరించారు.

Tags:    

Similar News