INDvsSA: ఇషాన్ కిషన్ సెంచరీ మిస్

రాంచీ వేదికగా సఫారీలతో జరిగిన రెండో వన్డేలో భారత్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. సౌతాఫ్రికన్లు నిర్ధేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2022-10-09 14:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా సఫారీలతో జరిగిన రెండో వన్డేలో భారత్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. సౌతాఫ్రికన్లు నిర్ధేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెనర్లు శిఖర్ దావన్, శుభ్‌మన్ గిల్ విఫలమైనా.. శ్రేయాస్ అయ్యార్, ఇషాంత్ కిషన్ అద్భుతంగా రాణించారు. కిషన్ సెంచరీ చేస్తాడని భావిస్తున్న తరుణంలో అనూహ్య షాట్ ఆడి పెవీలియన్ చేరాడు. 84 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సులతో 93 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్‌తో సంజు శాంసన్ జతకట్టాడు.

Tags:    

Similar News