వేములవాడకు ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి సందర్భంగా నిర్మల్ బస్టాండ్ నుంచి వేములవాడ, ఇతర శివ క్షేత్రములకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. ఇందుకోసం బస్టాండ్ నందు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వేములవాడ వెళ్లే ప్రయాణికులు, శివ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆంజనేయులు సూచించారు.

Update: 2020-02-20 00:08 GMT

మహాశివరాత్రి సందర్భంగా నిర్మల్ బస్టాండ్ నుంచి వేములవాడ, ఇతర శివ క్షేత్రములకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. ఇందుకోసం బస్టాండ్ నందు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వేములవాడ వెళ్లే ప్రయాణికులు, శివ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆంజనేయులు సూచించారు.

Tags:    

Similar News