అందులో మనమే ఫస్ట్: కేటీఆర్

దిశ, వెబ్ డెస్క్: ఉపాధిహామీ పనుల్లో మనమే ముందంజలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్లలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఒక్కరోజే 1.15 లక్షల మొక్కలు నాటామన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదని, రైతులందరికీ రుణాలు మాఫీ చేశాం.. మొన్ననే రైతుబంధు డబ్బులు జమ చేశామని మంత్రి అన్నారు. ఇంటింటికొక మొక్కను నాటి.. దానిని […]

Update: 2020-06-26 02:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉపాధిహామీ పనుల్లో మనమే ముందంజలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్లలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఒక్కరోజే 1.15 లక్షల మొక్కలు నాటామన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదని, రైతులందరికీ రుణాలు మాఫీ చేశాం.. మొన్ననే రైతుబంధు డబ్బులు జమ చేశామని మంత్రి అన్నారు. ఇంటింటికొక మొక్కను నాటి.. దానిని కాపాడాలని కేటీఆర్ సూచించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News