ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 45,951 కరోనా కేసులు నమోదవ్వగా.. 817 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటితో పోలిస్తే 8 వేలకుపైగా కరోనా కేసులు పెరిగాయి. 60,729 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,37,064 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,94,27,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,98,454 మంది మృతి చెందారు.

Update: 2021-06-29 23:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 45,951 కరోనా కేసులు నమోదవ్వగా.. 817 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటితో పోలిస్తే 8 వేలకుపైగా కరోనా కేసులు పెరిగాయి. 60,729 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,37,064 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,94,27,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,98,454 మంది మృతి చెందారు.

Tags:    

Similar News