ఇప్పుడు ఓకే కానీ,.. మరో 24 గంటలపాటు..

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కు ప్లాస్మా థెరపీ విధానంలో చికిత్స అందించారని, ప్రస్తుతం అతనికి జ్వరం తగ్గిందని ఆయన కార్యాలయం పేర్కొన్నది. రాబోయే 24 గంటలపాటు మంత్రిని ఐసీయూలో ఉంచనున్నారని పేర్కొన్నది. ఈనెల 17న సత్యేందర్ జైన్ కు కొవిడ్ పాజిటివ్ గా గుర్తించిన విషయం తెలిసిందే.

Update: 2020-06-19 23:41 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కు ప్లాస్మా థెరపీ విధానంలో చికిత్స అందించారని, ప్రస్తుతం అతనికి జ్వరం తగ్గిందని ఆయన కార్యాలయం పేర్కొన్నది. రాబోయే 24 గంటలపాటు మంత్రిని ఐసీయూలో ఉంచనున్నారని పేర్కొన్నది. ఈనెల 17న సత్యేందర్ జైన్ కు కొవిడ్ పాజిటివ్ గా గుర్తించిన విషయం తెలిసిందే.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News