శబరిమల దర్శనాలకు ఒకే.. కండిషన్ అప్లై!

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఈ నెల 16 నుంచి అయ్యప్ప దర్శనానికి అనుమతినిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, కొవిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, అటవీ మార్గం ద్వారా వెళ్లేందుకు వీలు లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం తేల్చి చెప్పింది.

Update: 2020-10-10 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఈ నెల 16 నుంచి అయ్యప్ప దర్శనానికి అనుమతినిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, కొవిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, అటవీ మార్గం ద్వారా వెళ్లేందుకు వీలు లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం తేల్చి చెప్పింది.

Tags:    

Similar News