చెన్నైలో గ్యాంగ్ వార్.. ఒకరు హతం!

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే రౌడీషీటర్ రమేష్‌ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు. తీవ్రగాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు గ్రూపుల మధ్య విభేదాలతోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. […]

Update: 2020-09-10 00:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే రౌడీషీటర్ రమేష్‌ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు.

తీవ్రగాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు గ్రూపుల మధ్య విభేదాలతోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also..

మర్యాదగా వచ్చి గంట గడిపిపో..

Tags:    

Similar News