ఆటో, లారీ ఢీ.. 10 మందికి గాయాలు

దిశ, వెబ్‎డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దుగ్గిరాల వద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పెంటపాడు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-25 23:34 GMT

దిశ, వెబ్‎డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దుగ్గిరాల వద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పెంటపాడు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News