రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన పాలమాకుల వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పాలమాకుల జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడిది ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంగా గుర్తించారు. సంఘటన‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-07-25 04:59 GMT

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన పాలమాకుల వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పాలమాకుల జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడిది ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంగా గుర్తించారు. సంఘటన‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News