ఇద్దరిని బలిగొన్న బస్సు

      న‌ల్ల‌గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Update: 2020-02-13 02:56 GMT

న‌ల్ల‌గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News