రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

దిశ, వెబ్‎డెస్క్: కడప జిల్లా కొండాపూర్ మండలం గండ్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బ్రాహ్మణపల్లికి చెందిన ఈశ్వరమ్మ, నాగవర్ధన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-11-05 03:38 GMT

దిశ, వెబ్‎డెస్క్:
కడప జిల్లా కొండాపూర్ మండలం గండ్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బ్రాహ్మణపల్లికి చెందిన ఈశ్వరమ్మ, నాగవర్ధన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News