రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బైక్ వెళ్తుండగా, అరవింద్ అనే కానిస్టేబుల్ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Tags: road accident, young man dead, wrong route, rajanna sircilla, constable

Update: 2020-04-30 21:21 GMT

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బైక్ వెళ్తుండగా, అరవింద్ అనే కానిస్టేబుల్ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: road accident, young man dead, wrong route, rajanna sircilla, constable

Tags:    

Similar News