ఎమ్మెల్సీ తాతా మధుని సన్మానించిన రేషన్ డీలర్లు

దిశ, అశ్వాపురం: కొత్తగూడెం పట్టణంలో  ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ తాతా మధును రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరుతూ.. తాతా మధుకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అలాగే  రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు   కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కందాల ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు మల్లెల రవిచంద్ర పాల్గొన్నారు.

Update: 2021-12-29 00:07 GMT

దిశ, అశ్వాపురం: కొత్తగూడెం పట్టణంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ తాతా మధును రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరుతూ.. తాతా మధుకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అలాగే రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కందాల ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు మల్లెల రవిచంద్ర పాల్గొన్నారు.

Tags:    

Similar News