బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్లు రీ ఓపెన్

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు మూసివేసిన క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని సంబంధిత అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లోని క్వారంటైన్ సెంటర్‌ను కలెక్టర్ శ్వేతా మహంతి సందర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని, కంటైన్మెంట్ కేంద్రాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Update: 2021-04-03 07:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు మూసివేసిన క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని సంబంధిత అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లోని క్వారంటైన్ సెంటర్‌ను కలెక్టర్ శ్వేతా మహంతి సందర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని, కంటైన్మెంట్ కేంద్రాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News