తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌లకు ప్రమోషన్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులను వెలువరించింది. అడిషనల్ డీజీలుగా ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీపీ హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా గోపీకృష్ణ, ఏసీబీ డీజీగా పూర్ణచందర్‌రావుకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్ణచందర్‌రావుకు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, గోపీకృష్ణకు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Update: 2020-12-29 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులను వెలువరించింది. అడిషనల్ డీజీలుగా ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీపీ హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా గోపీకృష్ణ, ఏసీబీ డీజీగా పూర్ణచందర్‌రావుకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్ణచందర్‌రావుకు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, గోపీకృష్ణకు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News