80 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం స్వాధీనం

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద గొల్లకుంట చెరువులో బత్తిని సైదులు అనే వ్యక్తి అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని బుధ‌వారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేక‌రించిన బియ్యాన్ని ఎగుమ‌తి చేసేందుకు సిద్ధంగా ఉంచ‌గా విశ్వ‌స‌నీయ స‌మాచారంతో దాడి చేసిన‌ట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులు ట్రైనీ ఐఏఎస్ వ‌రుణ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి.

Update: 2020-06-17 06:10 GMT

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద గొల్లకుంట చెరువులో బత్తిని సైదులు అనే వ్యక్తి అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని బుధ‌వారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేక‌రించిన బియ్యాన్ని ఎగుమ‌తి చేసేందుకు సిద్ధంగా ఉంచ‌గా విశ్వ‌స‌నీయ స‌మాచారంతో దాడి చేసిన‌ట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులు ట్రైనీ ఐఏఎస్ వ‌రుణ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News