ప్రణబ్ మృతికి పలువురి సంతాపం
దిశ, ఏపీ బ్యూరో: మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ సేవలు జాతి మరువలేదని కొనియాడారు. దాదాజీ జీవితాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, పి.మధు, బీజేపీ […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ సేవలు జాతి మరువలేదని కొనియాడారు. దాదాజీ జీవితాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
సంతాపం వ్యక్తం చేసిన వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, పి.మధు, బీజేపీ నేతల విష్ణువర్థన్రెడ్డి ఉన్నారు.