పేకాట స్థావరంపై పోలీసుల దాడి

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.3.45 లక్షలు, సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-10-30 23:15 GMT

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.3.45 లక్షలు, సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News