భారీగా గంజాయి పట్టివేత..

దిశ,వెబ్ డెస్క్: విజయనగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. శృంగవరపు కోట మండలం ముషిడిపల్లిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా 1500 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Update: 2020-11-14 06:33 GMT

దిశ,వెబ్ డెస్క్: విజయనగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. శృంగవరపు కోట మండలం ముషిడిపల్లిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా 1500 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News