పీవీకి ఘనంగా నివాళులు

దిశ, క్రైమ్‌బ్యూరో: భారత మాజీ ప్రధాని పీవీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌లు వారి కార్యాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Update: 2020-06-28 10:24 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: భారత మాజీ ప్రధాని పీవీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌లు వారి కార్యాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News