స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

దిశ, వెబ్‌డెస్క్: జులై 4న అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్ర్య దినోత్సవం అని మోదీ అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.

Update: 2020-07-04 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: జులై 4న అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్ర్య దినోత్సవం అని మోదీ అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News