పాక్‌కు 5లక్షల చైనా వ్యాక్సిన్స్..

దిశ, వెబ్‌డెస్క్ : దాయాది దేశం పాకిస్థాన్ డ్రాగన్ కంట్రీ నుంచి 5లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్స్‌ను సోమవారం అందుకున్నది. చైనాకు చెందిన ‘సినోఫార్మ్’ను తమ దేశం స్వీకరించినట్లు పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు. ‘‘తమ దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచిందని.. దీనిని ఇరుదేశాల మధ్య చిగురించిన నిజమైన మైత్రిగా భావిస్తున్నట్లు చైనీస్ అంబాసిడర్ నాంగ్ రాంగ్’’ ట్వీట్ చేశారు.

Update: 2021-02-01 11:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దాయాది దేశం పాకిస్థాన్ డ్రాగన్ కంట్రీ నుంచి 5లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్స్‌ను సోమవారం అందుకున్నది. చైనాకు చెందిన ‘సినోఫార్మ్’ను తమ దేశం స్వీకరించినట్లు పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు.

‘‘తమ దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచిందని.. దీనిని ఇరుదేశాల మధ్య చిగురించిన నిజమైన మైత్రిగా భావిస్తున్నట్లు చైనీస్ అంబాసిడర్ నాంగ్ రాంగ్’’ ట్వీట్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News