రెండు బైకులు ఢీ.. ఒకరి దుర్మరణం

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఢీ కొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ శివారులోని నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని లింగాపూర్ గ్రామానికి చెందిన జాధవ్ దశరథ్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఖానాపూర్ నుంచి వస్తున్న మరో వాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి.

Update: 2020-07-12 10:52 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఢీ కొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ శివారులోని నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని లింగాపూర్ గ్రామానికి చెందిన జాధవ్ దశరథ్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఖానాపూర్ నుంచి వస్తున్న మరో వాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి.

Tags:    

Similar News