ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికడ్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుడు ఖాజీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్(35) అని పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Update: 2020-07-13 02:40 GMT

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికడ్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుడు ఖాజీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్(35) అని పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News