రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Update: 2020-02-20 03:07 GMT

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News