నో ఎంట్రీ.. టీఆర్‌ఎస్ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ కర్నెకు ఘోర అవమానం

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు ఘోర అవమానం జరిగింది. ఆదివారం తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనను ప్రధాన గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి అనుమతి లేదని వెళ్ళనివ్వమని స్పష్టం చేశారు. ఆఫీస్ లోకి వెళ్లేందుకు భవన్ ఇంచార్జి మాది రెడ్డికి ఫోన్ చేయగా.. ఫోన్ ఎత్తలేదని సమాచారం. దీంతో ప్రభాకర్ కొంత అసహనానికి గురయ్యారు. చివరికి భవనంలోకి అనుమతి లభించింది.

Update: 2021-10-17 02:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు ఘోర అవమానం జరిగింది. ఆదివారం తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనను ప్రధాన గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి అనుమతి లేదని వెళ్ళనివ్వమని స్పష్టం చేశారు. ఆఫీస్ లోకి వెళ్లేందుకు భవన్ ఇంచార్జి మాది రెడ్డికి ఫోన్ చేయగా.. ఫోన్ ఎత్తలేదని సమాచారం. దీంతో ప్రభాకర్ కొంత అసహనానికి గురయ్యారు. చివరికి భవనంలోకి అనుమతి లభించింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News