'ఆ నిబంధనలు పాటించనట్లైతే Bharat Jodo Yatra ఆపేయండి'

రాహుల్ గాంధీ జోడో యాత్ర రాజస్థాన్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎంకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ

Update: 2022-12-21 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాహుల్ గాంధీ జోడో యాత్ర రాజస్థాన్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎంకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ రాశారు. జోడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని మన్ సుఖ్ మాండవీయ సూచనలు జారీ చేశారు. జోడో యాత్రలో శానిటైజర్లు మాస్కులు తప్పని సరిగా వాడాలని సీఎంను, రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి కోరారు. అలాగే కరోనా టీకా తీసుకున్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి సూచించారు. ఒక వేళ కరోనా నిబంధనలు పాటించనట్లైతే యాత్ర ఆపేయాలని ఆయన హెచ్చిరకలు జారీ

Also Read....

అసంతృప్త ఎమ్మెల్యేలపై అధిష్టానం సైలెంట్ 

Tags:    

Similar News