BJP గెలిచే సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యోరోపణలు పీక్స్‌కు చేరాయి.

Update: 2024-04-17 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యోరోపణలు పీక్స్‌కు చేరాయి. సర్వే సంస్థలన్నీ బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని చెబుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 15-20 రోజుల క్రితం బీజేపీ 180 సీట్లు గెలుచుకుంటుందని భావించానని.. కానీ తాజా గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం.. బీజేపీ 150 కన్నా తక్కువ సీట్లు గెలుస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇండియా కూటమి ఎన్నికలలో బలంగా పోరాడుతోందని.. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికే ఊపు ఉందన్నారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News