మా అన్న ఎప్పుడు భయపడలేదు: ప్రియాంక గాంధీ

ప్రదాని మోడీ సర్ నేమ్ వ్యాఖ్యలపై 2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది.

Update: 2023-03-23 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రదాని మోడీ సర్ నేమ్ వ్యాఖ్యలపై 2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది. దీనిపై స్పందించిన ప్రియాంక గాంధీ.."భయపడ్డ" కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతును అణిచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని.. తన ట్విట్టర్ లో రాసింది. అలాగే "నా సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ భయపడలేదని.. అతను ఎప్పుడు భయపడడు అని.. అతను నిజం మాట్లాడుతూ జీవించాడు. ముందు రోజుల్లో కూడా కొనసాగిస్తాడు." అని ప్రియాంక గాంధీ రాసుకొచ్చారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News