త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

ఇటీవల త్రిపుర రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ 60 స్థానాలకు గాను 32 గెలుచుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 31 ని బీజేపీ సాధించింది.

Update: 2023-03-08 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల త్రిపుర రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ 60 స్థానాలకు గాను 32 గెలుచుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 31ని బీజేపీ సాధించింది. దీంతో ఈ రోజు త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలోని స్వామి వివేకానంద మైదాన్‌లో జరిగిన సాహా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కాగా మానిక్ సాహా వరుసగా రెండోసారి త్రిపుర సీఎంగా నిలిచాడు.

Tags:    

Similar News