తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ ఫైరింగ్
తమిళనాడులోని హోసూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టుకు పర్మిషన్ ఇవ్వలేదని.. హైవేపై గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు.
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులోని హోసూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టుకు పర్మిషన్ ఇవ్వలేదని.. హైవేపై గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకారుల నిరసనతో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో పోలీసులసై ఆందోళనకారులు రాళ్లు విసరడం తో పలువురు పోలీసులు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగం చేశారు.