Congress ముఖ్యమంత్రి అభ్యర్థి ఘన విజయం

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ప్రధాన పార్టీల టఫ్ ఫైట్ జరుగుతోంది.

Update: 2022-12-08 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ప్రధాన పార్టీల టఫ్ ఫైట్ జరుగుతోంది. మొత్తం 68 స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుండగా.. కాంగ్రెస్ 39, బీజేపీ 26 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పైతం ముందంజలో ఉన్నారు. తాజాగా.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఘన విజయం సాధించారు. తాజా నివేదిక ప్రకారం, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ జైరామ్ ఠాకూర్ తన సాంప్రదాయ అసెంబ్లీ నియోజకవర్గమైన సెరాజ్ నుండి వరుసగా ఆరోసారి 20,000 ఓట్లకు పైగా గెలుపొందారు. అంతేగాక, హిమాచల్‌లో మూడు స్వతంత్రులు ముందంజలో ఉన్నారు. అక్కడ టఫ్ ఫైట్ ఉండడంతో... కాంగ్రెస్ పార్టీ అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని రిసార్ట్‌కు తరలించే యోచనలో ఉన్నారు.

Also Read....

Gujarat Election Result 2022 : గుజరాత్‌లో బీజేపీకి కలిసొచ్చింది అదేనా?

Tags:    

Similar News