బిగ్ బ్రేకింగ్: కర్నాటకలో వెలువడ్డ తొలి ఫలితం.. బీజేపీ అభ్యర్థి ఘన విజయం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. కుందాపుర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం సాధించారు.

Update: 2023-05-13 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. కుందాపుర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం సాధించారు. దీంతో కుందాపుర నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. ఇక, ఓవరాల్‌గా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Also Read...

ఎన్నికల ఫలితాల వేళ సీఎంకు విచిత్ర అనుభవం.. బొమ్మై ఆఫీసులో పాము కలకలం (వీడియో) 

Tags:    

Similar News