'ఈనెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు'

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం ప్రకటించింది. కరోనాపై పోరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం సరిగ్గా పని చేయలేదంటూ ధ్వజమెత్తింది. నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టనున్నట్లు పేర్కొన్నది.

Update: 2020-06-06 22:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం ప్రకటించింది. కరోనాపై పోరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం సరిగ్గా పని చేయలేదంటూ ధ్వజమెత్తింది. నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టనున్నట్లు పేర్కొన్నది.

Tags:    

Similar News