వారితో మరో మారు చర్చించేందుకు సిద్ధం: తోమర్

దిశ,వెబ్‌డెస్క్: రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. రైతుల సహకారానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రైతుల నిర్ణయం చెబితే మరో మారు చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు.

Update: 2021-01-22 06:30 GMT

దిశ,వెబ్‌డెస్క్: రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. రైతుల సహకారానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రైతుల నిర్ణయం చెబితే మరో మారు చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు.

Tags:    

Similar News