కాలభైరవ స్వామి సన్నిధిలో నందమూరి ఫ్యామిలీ

దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి శివారులో గల కాలభైరవ స్వామి ఆలయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి, హిందూపురం ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తనయుడు మోక్షజ్ఞలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా ఫ్యామిలీకి స్వామివారి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Update: 2021-03-05 06:01 GMT

దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి శివారులో గల కాలభైరవ స్వామి ఆలయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి, హిందూపురం ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తనయుడు మోక్షజ్ఞలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా ఫ్యామిలీకి స్వామివారి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News