ఓటీటీలోకి 'వీరసింహా రెడ్డి'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరక్కెకించిన చిత్రం ‘వీరసింహా రెడ్డి’. సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Update: 2023-02-12 07:02 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరక్కెకించిన చిత్రం 'వీరసింహా రెడ్డి'. సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫిస్ వద్ద భారీ వసుళ్లు రాబట్టింది. ఇక థియేట్రికల్ రన్‌ని పూర్తిచేసుకొని, ఓటీటీ రాకకి సిద్ధమైంది. అయితే అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Tags:    

Similar News