Rajinikanth ఫౌండేషన్ పేరిట మోసం.. భారీ మొత్తంలో నగదు దోచేసిన ముఠా

చెన్నైలోని రజినీకాంత్ ఫౌండేషన్ పేరిట భారీ మోసం జరిగింది. ఫేక్ అకౌంట్ సృష్టించి అమాయకులను మోసం చేశారని సమాచారం.

Update: 2023-07-22 05:04 GMT

దిశ, వెబ్ డెస్క్: చెన్నైలోని రజినీకాంత్ ఫౌండేషన్ పేరిట భారీ మోసం జరిగింది. ఫేక్ అకౌంట్ సృష్టించి అమాయకులను మోసం చేశారని సమాచారం. అంతేకాకుండా ఏకంగా బాధితుల నుంచి రూ. 2 కోట్ల నగదు వసూలు చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న రజీనికాంత్ ఫౌండేషన్ నిర్వాహకులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: షూటింగ్ సెట్‌లో హీరోయిన్‌పై అత్యాచారయత్నం.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే?

Tags:    

Similar News