చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యంగ్ డైరెక్టర్ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. ఒకరి మరణం మరువక ముందే మరొకరు ఇలా వరుస మరణాలతో సినీ ఇండస్ట్రీ మొత్తం దుఃఖంలో మునిగిపోతుంది.

Update: 2023-02-27 13:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. ఒకరి మరణం మరువక ముందే మరొకరు ఇలా వరుస మరణాలతో సినీ ఇండస్ట్రీ మొత్తం దుఃఖంలో మునిగిపోతుంది. తాజాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్(31) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News