ఈటలతో కలిసి పావురాలు ఎగరేసిన సినీ నటి

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి పూనమ్ కౌర్ గురువారం మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఈటల దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అయితే, ఇందులో రాజకీయం ఏమీ లేదని, హుజురాబాద్ బైపోల్‌లో ఈటల ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు పూనమ్ వచ్చినట్లు నేతలు చెబుతున్నారు.

Update: 2021-11-19 04:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి పూనమ్ కౌర్ గురువారం మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఈటల దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అయితే, ఇందులో రాజకీయం ఏమీ లేదని, హుజురాబాద్ బైపోల్‌లో ఈటల ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు పూనమ్ వచ్చినట్లు నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News