ప్రధాని మోదీ వంట మనిషికి తీవ్ర అవమానం.. నిరసనకు దిగిన యాదమ్మ
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని వంట మనిషికి అవమానం జరిగింది. కరీంనగర్ నుం
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని వంట మనిషికి అవమానం జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆమెకు పాస్ లేదని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆమె నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చిన వాహనం కూడా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన యాదమ్మ హెచ్ ఐసీసీ ప్రాంగణం బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానికి తెలంగాణ వంట రుచులు చూపించేందుకు కరీంనగర్కు చెందిన యాదమ్మకు ప్రత్యేక ఆహ్వనం అందించారు. కానీ పాస్ లేదన్న కారణంతో పోలీసులు ఆమెను బయటే అడ్డుకున్నారు.