సుధీర్‌రెడ్డికి కేబినెట్ హోదా…

          మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుధీర్‌రెడ్డి మూడేండ్లపాటు కేబినెట్ హోదాలో కొనసాగనున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచాడు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరాడు.

Update: 2020-02-08 06:40 GMT

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుధీర్‌రెడ్డి మూడేండ్లపాటు కేబినెట్ హోదాలో కొనసాగనున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచాడు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరాడు.

Tags:    

Similar News