ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన

దిశ, కుత్బుల్లాపూర్: ఇటీవల వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి అభినందించారు. అనంతరం 52 మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Update: 2020-06-23 04:58 GMT

దిశ, కుత్బుల్లాపూర్: ఇటీవల వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి అభినందించారు. అనంతరం 52 మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Tags:    

Similar News