మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఈ రోజు కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు. దీంతో ఆయనకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, కావున గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Update: 2021-04-12 03:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఈ రోజు కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు. దీంతో ఆయనకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, కావున గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News