కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయండి..

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ 6 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులతో పాటు బెడ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోవిడ్ సెంటర్లు, ప్రయివేటు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని అన్నారు.

Update: 2020-08-04 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ 6 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ…

జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులతో పాటు బెడ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోవిడ్ సెంటర్లు, ప్రయివేటు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని అన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News