నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై మంత్రి పేర్ని నాని గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

Update: 2020-10-22 02:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై మంత్రి పేర్ని నాని గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News