రామలింగారెడ్డి నిబద్ధత కల్గిన నేత: జగదీశ్ రెడ్డి

దిశ ప్రతినిధి, నల్లగొండ: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి రామలింగారెడ్డి తనకు మిత్రుడు అని అన్నారు. తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి.. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల అభిమానం చూరగొన్నారని అన్నారు.

Update: 2020-08-05 22:14 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి రామలింగారెడ్డి తనకు మిత్రుడు అని అన్నారు. తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి.. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల అభిమానం చూరగొన్నారని అన్నారు.

Tags:    

Similar News