ఎమ్మెల్యే పాడె మోసిన హరీశ్‌రావు

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు గురువారం జరిగాయి. ఈ నేపథ్యలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఆయన పాడెను మోశారు. కాగా ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్‌లో ఉండి, అనేక పోరాటాలు నిర్వహించిన రామలిగారెడ్డి మృతిచెందడం పలువురిని తీవ్ర విషాదంలో నింపింది.

Update: 2020-08-06 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు గురువారం జరిగాయి. ఈ నేపథ్యలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఆయన పాడెను మోశారు. కాగా ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్‌లో ఉండి, అనేక పోరాటాలు నిర్వహించిన రామలిగారెడ్డి మృతిచెందడం పలువురిని తీవ్ర విషాదంలో నింపింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News